ఆడపిల్లలపై ఇంకా వివక్ష కొనసాగుతోంది, పసిమెగ్గలోనే ప్రాణాలను చితిమేస్తున్నారు, మరో దారుణమైన ఘటన జరిగింది తమిళనాడులోని. నాలుగు రోజుల పసికందును పసరు పోసి చంపేసిన అమానుష ఘటన వెలుగుచూసింది.
మదురై జిల్లా షోలవందన్ పంచాయతీకి...
మౌనిక ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంటిలోనే ఉంటోంది, అమ్మ నాన్నకు సాయం చేస్తోంది, ఆమె బావ యుగందర్ బెంగళూరులో ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అయితే మౌనిక ఒక్క కూతురు కావడం...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు త్వరలో మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు... 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో చాలామంది...
రవి మాళవిక భార్య భర్తలు ..అయితే మాళవిక సోదరుడు ప్రసాద్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు, మాళవిక అందంగా ఉండటంతో డబ్బున్న రవి ఆమెని కట్నం లేకుండా వివాహం చేసుకున్నాడు, ఇక మాళవిక...
నిజమే సమాజంలో కొన్ని బంధాలు బంధుత్వాలకు విలువలు ఇవ్వడం లేదు.. కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు కొందరు, తాజాగా ఇలాంటి దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయి, ఓ మహిళ తన భర్త వదిలి వెళ్లిపోవడంతో స్ధానికంగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...