కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు... అయితే వారిని వారివారి ప్రాంతాలకు చేర్చేందు కావాల్సిన బస్సులు ట్రైన్లను ఏర్పాటు చేశారు బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్... అంతేకాదు...
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వలస కూలీల నడక చిత్రాలు కనిపిస్తున్నాయి, వారి బాధ వర్ణణాతీతం, దేశంలో శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసినా చాలా మంది కూలీలు ఇంకా కాలిబాటన వెళుతున్నారు, వారి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...