ఎంపీ నిధులు తానే వాడుకున్నాడని ఆ నిధులతోనే ఇల్లు, కుమారుడి పెళ్లి చేశాడని వస్తున్న వార్తలపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు(Soyam Bapu Rao) స్పందించారు. ఈ క్రమంలో సొంత పార్టీ...
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు(Soyam Bapu Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎంపీ నిధులను సొంత అవసరాలకు వాడుకున్నానని అలా వాడుకుంటే తప్పేంటి? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...