Karthika masam: ఆలయాలన్నీ కార్తీక మాస శోభ సంతరించుకున్నాయి. ఉదయాన్నే కొలనులు, నదుల్లో భక్తులు స్నానమాచరించి, దీపాలు వెలిగించి మెుక్కులు చెల్లించుకుంటున్నారు. అసలు కార్తీక మాసంలోనే ఎందుకు ఇంత భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరిస్తారు,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...