గుడి(Temple)కి వెళ్ళినప్పుడు.. దైవ దర్శనమూ, షడగోప్యము అయ్యాక కాసేపు అక్కడే కూర్చోవాలి అని పెద్దలు చెబుతుంటారు. అలా ఎందుకు కూర్చోవాలో చాలామందికి తెలియదు. స్వామి దర్శనం అయ్యాక దైవ సన్నిధిలో కాసేపు కూర్చుంటే...
ఉభయ గోదావరి జిల్లా ప్రజల మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మర్యాదలు ముందు ఆ తర్వాత మేము అంటారు. ఆప్యాయత, ప్రేమ, ఆత్మీయ పలకరింపు అన్నీ వారిలో కనిపిస్తాయి. ఇక ఎవరైనా అతిధులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...