నిజమాబాద్ జిల్లా :
ఎస్సారెస్పీ ప్రాజెక్టు గేట్ల నుండి నీటిని విడుదల చేసారు అధికారులు. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టనికి చేరుకుందని , ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి 25,000 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలేసారు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...