నిజమాబాద్ జిల్లా :
ఎస్సారెస్పీ ప్రాజెక్టు గేట్ల నుండి నీటిని విడుదల చేసారు అధికారులు. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టనికి చేరుకుందని , ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి 25,000 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలేసారు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...