కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు హైదరాబాద్ నుంచి టూరిజం శాఖ బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శనివారం నుంచి టూరిజం బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. కాళేశ్వరంలో సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామన్నారు....
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....