గోషామహల్ బీజేపీ బహిషృత ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ షాహినాత్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాఘవేంద్ర ఫిర్యాదు...
తెలుగు ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు... ఏ ప్రాంత ప్రజలైనా రామరాజ్యం కావాలని కోరుకుంటారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక ఉత్తమ వ్యవస్థకు రూపం ఇచ్చిన ఉత్తమ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...