గుట్కా బ్యాచ్ తో బంగారు తెలంగాణ సాధిస్తారా కేసీఆర్ ? గుట్కాలు తింటున్న మంత్రులు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు ?'' అని నిలదీశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్....
తెలంగాణ సిఎం కేసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఎఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. గాంధీభవన్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో భూముల అమ్మకాలపై విమర్శల వర్షం కురిపించారు....
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...