తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన నేలపూడి స్టాలిన్బాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనని నియోజకవర్గస్థాయి సమావేశం బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఆయన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...