వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. 22 రోజులుగా షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ షర్మిల గారి పాదయాత్ర కు స్వల్ప విరామం ఇస్తునట్టు షర్మిల ప్రకటించారు. మళ్ళి...
పదవ తరగతి పరీక్షల కారణంగా ఏపీ ఉపాధ్యాయులకు సెలవులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 అంటే నేటి నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు...
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నేటి నుంచి పంచకుండాత్మక యాగం ప్రారంభం కానుంది. మహా కుంభ సంప్రోక్షణకు సోమవారం అంకురార్పణ చేశారు. నిన్న అంకురార్పణతో యాగాలు మొదలు అయ్యాయి. కాగ నేటి నుంచి...
ప్రస్తుతం టెక్నాలజీ కాలం నడుస్తుంది. రోజురోజుకు మార్కెట్లో కొత్త కొత్త మోడళ్ల స్మార్ట్ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇక రియల్మీ కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయబోతోంది. ఇది ఈ నెలాఖరు నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది....
మొన్నటి వరకు తెలంగాణను చలి వణికించగా..తాజాగా ఎండలు భగ భగ మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు పెట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట తరగతులు...
ఎన్.సి.ఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎన్.సి.ఎస్ ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్, ఎన్.సి.ఎస్ స్కైలైన్ హై రైస్ అపార్ట్మెంట్ రెండు కొత్త ప్రాజెక్ట్ లను హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, నేషనల్ బిసి వెల్ఫేర్ అసోసియేషన్...
పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ల ప్రారంభం ఆలస్యం అయింది. సుమారు నాలుగు సంవత్సరాల క్రితం లబ్ధిదారుల ఎంపిక కాగా..ఇళ్ల ప్రారంభం జాప్యం కావడంతో లబ్ధిదారులతో పాటు...
ఏపీలోని శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లో దర్శనం టిక్కెట్లను అధికారులు విడుదల చేశారు. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 4వ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...