ఓ ల్యాబ్ అసిస్టెంట్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు దింతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు సదరు ల్యాబ్ అసిస్టెట్కు దేహశుద్ది చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించినా వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...