ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరుగా భావించ వచ్చా అన్న కేసు విచారణలో సుప్రీంకోర్టు( Supreme Court) చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఉమ్మడి ప్రయోజనం కోసమని ప్రైవేటు వ్యక్తుల అన్ని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం...
యువ లాయర్ల జీతాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(CJI Chandrachud) కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ న్యాయవాదులు తమ దగ్గరకు శిక్షణ కోసం వచ్చే యువ లాయర్లకు జీతాలు ఇవ్వడం నేర్చుకోవాలన్నారు....
సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna) నియమితలయ్యారు. సీజేఐ చంద్రచూడ్ సక్సెసర్గా సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. నవంబర్ 10న చంద్రచూడ్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన సీజేఐగా సంజీవ్...
కేంద్ర దర్యాప్తు సంస్థలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్(Jagdeep Dhankhar) అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసన, ప్రభుత్వ, న్యాయ వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేస్తూ సామాన్యుడి హక్కులను సంరక్షించాలని, రాజకీయంగా హీట్ను...
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది....
ఏపీ సీఎం జగన్(YS Jagan) అక్రమాస్తుల కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐ అధికారులను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం...
ఎలక్టోరల్ బాండ్లు(Electoral Bonds) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారి తీస్తుందని వ్యాఖ్యానించింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...