కేంద్ర ప్రభుత్వం దివంగత ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. దీనిపై తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ప్రజలు, దేశంలోని ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు....
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...