చిన జీయర్ స్వామిపై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క సారక్కను అవమానించేలా దేవతల మీద దుర్మార్గంగా మాట్లాడారని, అయినా ఈ ఘటనపై సీఎం స్పందించకపోవడం బాధాకరం...
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగనున్నాయి. ఈ మేరకు ఈవో ఎస్.లవన్న వివరాలు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల...
కేరళలో ఒరంగుల్ స్వామి అనే వ్యక్తి ఓ స్పైసెస్ కంపెనీలో పని చేస్తున్నాడు, అయితే అతని యజమానికి అర్జెంట్ గా ఆపరేషన్ జరుగుతోంది.. ఈ సమయంలో అతనికి అవసరమైన రక్తం ఎక్కడ వెతికినా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...