ఏపీలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. కానీ ఇసుక మాఫీయా మాత్రం ఆకాశమే హద్దులా విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఇసుక...
ఏపీ ప్రధాన ప్రతిక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది... తాజాగా ఆయనకు ఏపీ మైనింగ్ అధికారులు భారీగా జరిమానా విధించారు... జేసీకి 100...
2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీచేయనని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి నా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...