తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోె భేటీ కానున్నారు. ముంబై...
మహారాష్ట్రలో ఇటీవల శివసేన కాంగ్రెస్ జోడీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే, అయితే పలువురు సెలబ్రిటీలకు చాలా వరకూ సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించేసింది కొత్త ప్రభుత్వం, తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టంచేశారు. పిఠాపురానికి తాను వచ్చి ప్రచారం చేయాలని కల్యాణ్...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కంటతడి పెట్టారు. షర్మిల రాజకీయ కాంక్షతోనే వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ...