సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వస్తున్నారు. ఈ ఉదయం తొలిబోనం సమర్పించిన మంత్రి తలసాని(Minister Talasani) మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ...
జర్నలిస్టు కావటి వెంకట్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల కరోనా తో చికిత్స పొందుతూ...
తెలంగాణలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి... అసెంబ్లీ సాక్షిగా డబులు బెడ్ రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విసిరిన సవాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు..
అందులో...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...