తమిళనాడులో అధికార అన్నాడీఎంకే తరపున మళ్లీ పళనిస్వామికే సీఎం అభ్యర్థిగా ఎన్నుకునే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి... పళనిస్వామి నేతృత్వంలోనే తమ పార్టీ 2021 అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుందని ఆ పార్టీ వర్గాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...