సముద్ర తీరంలో ప్రశాంతంగా కనిపించే విశాఖపట్నం నగరంలో రాజకీయాలకు కొదవ లేదు...ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ మధ్య సామాజికవర్గాల వారిగా ఇక్కడ సాగిన హోరా హోరీ పోరు కాస్త 2014 లో వైసీపీ వర్సెస్...
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు పార్టీ సమీక్షలతో బిజీగా ఉంటున్నారు. ఎందుకు ఓడిపోయాం అంటూ చర్చించుకుంటున్నారు. పలువురు పలు కారణాలు చెప్తున్నారు. అందులో ప్రధానమైంది ఇసుక. గత ప్రభుత్వ హయాంలో ఇసుక దందా...
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది, ఎవరు విన్నర్ ఎవరు లూజర్ ఎవరు కింగ్ మేకర్ అనే విషయంలో పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తున్నారు..ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే విషయంలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...