టీడీపీ-జనసేన పొత్తు కుదిరిన రోజే వైసీపీ కాడి వదిలేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అభ్యర్థుల ఉమ్మడి జాబితాను ప్రకటన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ "‘రాష్ట్ర భవిష్యత్ కోసమే జనసేనతో ఈ కలయిక....
తెలుగుదేశం, జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...