ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... ప్రతిపక్షాలపై అధికార పార్టీ నాయకులు అలాగే అధికార పార్టీ నాయకులపై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.. అయితే ఇదే క్రమంలో...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు శాసనసభలో పాస్ చేస్తున్న బిల్లులకి మండలిలో తెలుగుదేశం సభ్యులు అడ్డుపడుతున్నారు.. ఈ సమయంలో తెలుగుదేశం నేతలకు చెక్ పెట్టేందుకు అలాగే ఆర్దిక భారం తగ్గించుకునేందుకు...
త్వరలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు మరికొందరు ఎమ్మెల్సీలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చెరేందుకు సిద్దంగా ఉన్నారా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ ప్రధాన...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకునేందుకు సిద్దమయ్యారు... అయితే పార్టీ రూల్స్ అండ్ రెగ్యూలేషన్ ప్రకారం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...