ఏపీ ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడమే తన లక్ష్యం... ప్రజలే దేవుళ్లు వారిని కాపాడుకునేందుకు నా ప్రాణం అయినా ఇస్తానని చంద్రబాబు నాయుడు నిత్యం చెబుతారు... అందుకు తగ్గట్లుగానే అధికారంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...