తెలంగాణలో కొడిగట్టిన దీపంలా మారిన తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత కొత్త అధ్యక్షుడిగా...
//...వీడ్కోలు...//
నూనూగు మీసాల యువకుడిగా, కాలేజి విద్యార్థిగా, అన్నగారి పిలుపుతో రాజకీయ ప్రవేశం చేసిన మీరు, కార్యకర్త స్థాయి నుండి జిల్లా బాద్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అతిసామాన్య చేనేత...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...