వినాయక నిమజ్జనం సందర్భంగా అధికార వైసీపీ నాయకుల మధ్య ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది... ఈ ఘర్షణ కృష్ణా జిల్లా ఉంగటూరు మండలం తేలప్రోలు గ్రామంలో చోటు చేసుకుంది....
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...