ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్(Nara Lokesh)ను విశాఖపట్నం విమానాశ్రయంలో ఆశా వర్కర్స్ కలిశారు. ఈ సందర్బంగానే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందించారు. ఆశా వర్కర్ ఉద్యోగానికి...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) భారతదేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా(Richest CM) నిలిచారు. ఆయన ఆస్తుల నికర విలువ రూ.931 కోట్లుగా తాజా నివేదిక వెల్లడించింది. చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం...
ఏపీలో నామినేటెడ్ పదవులు(Nominated Posts) పొందిన 59 మందికి సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. దాదాపు 30 వేల దరఖాస్తులు...
త్వరలోనే టీడీపీలో చేరనున్నానంటూ మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy) సంచలన ప్రకటన చేశారు. ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రులు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి భేటీ...
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గజ్జెల లక్ష్మి(Gajjala Venkata Lakshmi)కి రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. గజ్జెల లక్ష్మి పదవి...
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ(AP Cabinet) సమావేశంలో బుధవారం సుదీర్ఘంగా సాగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఏపీ నూతన మద్యం పాలసీ కూడా...
వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి మంగళం పాడిందని, ఏకాడికి తమ జేబులు నింపుకోవడంపైనే వైసీపీ ఫోకస్ పెట్టిందంటూ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు...
గత ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని భ్రష్టుపట్టించిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో దారుణాలకు పాల్పడిందని...
బర్డ్ ఫ్లూ(Bird Flu), గులియన్ బారీ సిండ్రోమ్(GBS) రెండు తెలంగాణ ప్రజలకు తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కాగా ఈ విషయాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం...
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్(Nara Lokesh)ను విశాఖపట్నం విమానాశ్రయంలో ఆశా వర్కర్స్ కలిశారు. ఈ సందర్బంగానే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆయనకు వినతి...
తెలంగాణ కాంగ్రెస్కు కొత్త ఇన్ఛార్జ్ను నియమించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మున్షి పనితీరు నచ్చకనే ఏఐసీసీ(AICC) ఈ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె...