ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ సాగుతున్నాయి... వైసీపీ నేతలు, టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కేంద్ర బింధువులా మారుతున్నారు... ఈ నేపథ్యంలోనే వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...