Tag:team india

NCA స్పెషల్ క్యాంపులో మయాంక్.. దేనికోసమో..!

ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరి మెరిసన ఆటగాడు మయాంక్ యాదవ్(Mayank Yadav). అతడి పర్ఫార్మెన్స్ చూసి మయాంక్‌ను టీమిండియాలోకి తీసుకోవాలన్న డిమాండ్లు కూడా అమాంతం అధికమయ్యాయి. ఆ దిశగా బీసీసీఐ కూడా...

ఇంగ్లండ్‌పై విశ్వరూపం చూపుతా: చాహల్

భారత స్టార్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(Chahal) కూడా ఒకడు. టీ20 ప్రపంచకప్‌లో బెంచ్‌కే పరిమితమైన చాహల్.. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ టీమిండియా జెర్సీ వేసుకోలేదు. టీమిండియా తరపున మైదానంలోకి దిగలేదు....

తన రిటైర్మెంట్‌కు అసలు కారణం చెప్పిన ధావన్

టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan).. తన రిటైర్మెంట్‌ వెనక్కున్న అసలు కారణాన్ని ఎట్టకేలకు వెల్లడించాడు. ఆగస్టు నెలలోనే అంతర్జాతీయంతో సహా దేశవాళీ క్రికెట్‌కు కూడా ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే...

టీమిండియా కోచ్‌గా రాను.. సెహ్వాగ్ క్లారిటీ..

టీమిండియా కోచ్‌గా మారడంపై మాజీ ఓపెన్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) క్లారిటీ ఇచ్చారు. తాను ఎట్టిపరిస్థితుల్లో టీమిండియా హెడ్ కోచ్‌(Team India Head Coach)గా గానీ మెంటార్‌గా కానీ బాధ్యతలు చేపట్టే ప్రసక్తే...

India vs England | ప్రతీకారం తీర్చుకున్న భారత్.. రెండో టెస్టులో ఘన విజయం..

India vs England |వైజాగ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో రోహిత్ సేన ఇంగ్లండ్ జట్టుపై ఘన విజయం సాధించింది. 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లీష్ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో...

India Vs England | ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్.. టీమిండియాకి భారీ ఎదురుదెబ్బ

భారత్ - ఇంగ్లాండ్(India Vs England) మధ్య ఈనెల 25న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో రెండు జట్లు తలపడనున్నాయి. ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్...

అదరగొట్టిన టీమిండియా.. రెండో టెస్టులో సునాయాస విజయం..

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. సఫారీ జట్టు నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మరుపురాని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో రెండు...

ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన.. సగర్వంగా ఫైనల్లోకి..

World Cup 2023 |నాలుగేళ్ల క్రితం ప్రతి భారతీయుడు పడిన ఆవేదనకు రోహిత్ సేన వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంది. నాలుగేళ్ల పాటు తాము పడిన కన్నీటి వేదనను న్యూజిలాండ్‌కు తిరిగిచ్చేసింది. ప్రపంచకప్‌...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...