ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల కోత నడుస్తోంది. ఆర్థిక మాంద్యం పేరుతో దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఇండియాలో కూడా భవిష్యత్తులో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉందని...
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు భక్తులు బారులు తీరుతారు. తమ మొక్కులో భాగంగా దేవునికి కానుకలు సమర్పిస్తుంటారు. ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు ఎన్నో కానుకలు హుండీలో వేస్తుంటారు. వీటిని డైలీ...
ఫోరెన్సిక్ డీఎన్ఏ ప్రొఫైల్ సెర్చ్ టూల్'ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. దేశంలో ఈ సాంకేతికతను వాడుతున్న మొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. అయితే ఈ టూల్ దేనికి పని చేస్తుందో...
నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయన్నాడు కవి ఆత్రేయ. ఎక్కువ ఆనందం లేదా బాధ కలిగినా వెంటనే మనకు కళ్ళలోంచి నీళ్లు వస్తుంటాయి. అయితే బాధతో వచ్చే కన్నీళ్లనే ఏడుపు అనడం పరిపాటి. ఏడుపంటే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...