కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో బీజేపీ అప్రమత్తమైంది. దీంతో దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేకంగా తెలంగాణపై దృష్టి సారిస్తోంది. పార్టీలో ఉన్న లుకలుకలను సెట్ రైట్ చేస్తూ వ్యూహాలు రచిస్తోంది. ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...