కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో బీజేపీ అప్రమత్తమైంది. దీంతో దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేకంగా తెలంగాణపై దృష్టి సారిస్తోంది. పార్టీలో ఉన్న లుకలుకలను సెట్ రైట్ చేస్తూ వ్యూహాలు రచిస్తోంది. ఈ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...