అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత రేవంత్ రెడ్డి(Revanth...
2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు చెప్పుకు ప్రభుత్వం ఇప్పుడు గవర్నర్ చేత...
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఉభయ సభలను శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) ప్రసంగించారు....
మాజీ సీఎం కేసీఆర్ను(KCR), ఫిరాయింపు నేత, పటాన్చెర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి(Mahipal Reddy).. అసెంబ్లీలో కలిశారు. వారిద్దరు భేటీ కావడం ప్రస్తుతం కీలకంగా మారింది. ఫిరాయింపు నేతల అంశం సుప్రీంకోర్టులో ఉంది. బుధవారం...
బుధవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) హాజరవుతారా లేదా అన్న అంశం ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారగా. వీటికి కేసీఆర్...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం(KCR), బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో బీఆర్ఎస్...
బుధవారం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్(KCR) హాజరవనున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ తనయుడు కేటీఆర్ ధ్రువీకరించారు. గవర్నర్ ప్రసంగానికి,...
ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా కుమారుడు.. తమిళ నటుడు, చిత్రనిర్మాత మనోజ్ భారతీరాజా(Manoj Bharathiraja) మంగళవారం కన్నుమూశారు. ఇటీవల ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది. దాని...
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam)’ పథకానికి ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు...