తెలంగాణ క్యాబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. అజెండలోని 22 అంశాలపై చర్చించిన మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుభరోసా(Rythu Bharosa)కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందిరమ్మ ఇళ్లు, బీసీ రిజర్వేషన్, రేషన్...
శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన క్యాబినెట్(Telangana Cabinet) సమావేశం కొనసాగుతోంది. 22 అంశాల అజెండాతో తెలంగాణ క్యాబినెట్ ప్రారంభమైంది. ఇప్పటికే భేటీ ప్రారంభమై 2 గంటలు దాటింది. ఇప్పటి...
హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్(Nikhat Zareen)ను డీఎస్పీ పదవితో సత్కరించింది తెలంగాణ ప్రభుత్వం. డీజీపీ ఆమెకు జానింగ్ ఆర్డర్స్ను మంగళవారం అందించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆమె డీఎస్పీగా...
Telangana Cabinet | సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు, మరో రెండు గ్యారెంటీల అమలు, రాష్ట్ర గేయం, తెలంగాణ...
రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల(Nizam Sugar Factory) పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినేట్ సబ్ కమిటీకి సూచించారు. ఈరోజు డా. బి. ఆర్....
Telangana Ministers | అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిన రోజే మంత్రులకు శాఖల కేటాయిచారనే వార్తలు వచ్చాయి. కానీ...
Telangana Cabinet | రాష్ట్రంలో మళ్లీ అధికారంపై గులాబీ బాస్ కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎగ్జిట్పోల్స్ ఫలితాలను కేసీఆర్ కొట్టిపారేశారని వెల్లడించాయి. రెండు రోజులు నిమ్మలంగా ఉండండి...
మంత్రివర్గ విస్తరణలో భాగంగా పట్నం మహేందర్రెడ్డి(Patnam Mahender Reddy)ని క్యాబినెట్లోకి తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సమయం ఇవ్వాలంటూ రాజ్భవన్కు సోమవారమే ప్రభుత్వం రిక్వెస్టు పంపింది. సప్తమి రోజున మంచి ముహూర్తం ఉందనే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...