కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని...
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీలో పట్టు సాధించేందుకు ఒక్కో అడుగు ఆచితూచి వేస్తున్నారు. రేవంత్ కు పిసిసి చీఫ్ పదవి ఇస్తే పార్టీ మొత్తానికి మొత్తం ఖాళీ అయితదని, లీడర్లంతా పార్టీకి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...