కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకూ బలహీనపడిపోతున్నది. తెలంగాణలో కేసుల సంఖ్య గడిచిన వారం రోజులుగా గణనీయంగా తగ్గిపోతున్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం జ్వర సర్వే చేపట్టడంతోపాటు మరోవైపు టెస్టుల సంఖ్య గణనీయంగా...
తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించిన శనివారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ కేసుల సంఖ్య చూస్తే..1771 నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య చూస్తే నిన్నటికి ఇవాళ్టికి పెద్దగా తేడా లేదనిపిస్తోంది. నిన్న...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...