Telangana Exit Polls | తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంటుందని మెజార్టీ సర్వేల్లో తేలింది. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్లో...
వచ్చే ఏడాది జరగనున్న సార్వ్రతిక ఎన్నికలకు సెమీఫైనల్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను భావిస్తున్నారు. ఇప్పటికే మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ...
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నేడు (బుధవారం) కొలువుదీరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో 23...