అమెరికా(America)లోని టెక్సాస్లో సైకో జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువతి దుర్మరణం చెందారు. మృతురాలు తాటికొండ ఐశ్వర్యగా పోలీసులు గుర్తించారు. సైకోల కాల్పుల్లోనే ఐశ్వర్య మరణించినట్లు ఎఫ్బీఐ నిర్ధారించింది. ఐశ్వర్య రంగారెడ్డి జిల్లా జడ్జి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...