కరోనా కట్టడి కోసం తెలంగాణ సర్కారు కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా హెలిక్యాప్టర్ సేవలను కూడా వినియోగంలోకి తీసుకొచ్చింది. ఉన్నతాధికారులు హెలిక్యాప్టర్లో చక్కర్లు కొడుతూ కరోనా ప్రభావిత జిల్లాల్లో మెరుపు పర్యటనలు చేస్తున్నారు....
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో లేనని చెప్పారు. శుక్రవారం కోయంబత్తూరులో మీడియా సమావేశంలో...
భారత్(India), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) థాయిలాండ్లో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్తో(Muhammad Yunus) సమావేశం నిర్వహించారు....