సగం నెల గడుస్తున్నా తెలంగాణలో సెర్ప్ ఉద్యోగులకు జీతాలు అందలేదు. దీంతో సెర్ప్ ఉద్యోగుల కుటుంబాలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై తమకు జీతాలు తక్షణమే చెల్లించాలంటూ సెర్ప్ ఉద్యోగుల జెఎసి నేతలు...
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఈ దిశ గా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు....