తెలంగాణ సిఎం కేసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఎఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. గాంధీభవన్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో భూముల అమ్మకాలపై విమర్శల వర్షం కురిపించారు....
తెలంగాణలో ప్రభుత్వ భూములను విక్రయించాలన్న నిర్ణయంపై సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క వ్యతిరేకించారు. ఈ విషయమై ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాము.
ముఖ్యమంత్రి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...