తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునిత మోగి ముదిరాజ్ నియమితులయ్యారు.
ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ ఈమేరకు సునిత నియామకాన్ని ఖరారు చేసి ప్రకటించారు.
రెండు దశాబ్దాలుగా సునిత ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు.
ఎఐసిసి జనరల్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...