వచ్చే ఏడాది జరగనున్న సార్వ్రతిక ఎన్నికలకు సెమీఫైనల్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను భావిస్తున్నారు. ఇప్పటికే మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...