జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు. పేరెంట్స్ అసోసియేషన్ వారు జులై...
ప్రయివేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలల వేధింపులు నేడు నిత్యకృత్యమయ్యాయి. రకరకాల ఫీజుల పేరుతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను భయపెడతున్నాయి కార్పొరేట్ పాఠశాలలు. తమకు కానీ, తమ పిల్లలకు కానీ ప్రస్తుతం చుదువుతున్న పాఠశాల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...