నిజమాబాద్ జిల్లా :
ఎస్సారెస్పీ ప్రాజెక్టు గేట్ల నుండి నీటిని విడుదల చేసారు అధికారులు. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టనికి చేరుకుందని , ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి 25,000 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలేసారు...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...