పంద్రాగస్ట్ వేళ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లక్షలోపు రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే 10.79 లక్షల రైతులకు రూ.6,546 కోట్ల రుణాలు మాఫీ చేసింది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...