తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలిని మార్చే వ్యక్తులను చూశాం కానీ.. తల్లి మర్చే...
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయంలో ఘనంగా నిర్వహించింది. భారీ సంఖ్యలో అతిథిలు హాజరుకాగా.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.....
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం...