గంజాయి అక్రమ రవాణాకు ఎన్ని చర్యలు తీసుకుంటున్న పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు పోలీసులు తాజాగా తెలంగాణలో గంజాయి కలకలం రేపింది. గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మేడ్చల్ జిల్లా ఆబ్కారీ పోలీసులు...
తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు డీఎస్పీల బదిలీ జరిగింది. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిసిఎస్ ఏసిపి రవీంద్ర రెడ్డిని సంగారెడ్డి డీఎస్పీగా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ...
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. ఝార్ఖండ్పై రెండురోజుల క్రితం ఏర్పడిన...
తెలంగాణాలో ఎంట్రన్స్ టెస్టులు జూలైలో జరగనున్నాయి. అయితే పవేశ పరీక్షలకు అప్ప్లై చేసిన విద్యార్థులు ఆ తరువాత ఎగ్జామ్ ఎప్పుడుంది? ఏంటి అనే విషయాలు పట్టించుకోరు. దీనితో పరీక్ష అయిపోయినాక ఆ విషయం...
తెలంగాణలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ విడుదల అయింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 230 పని దినాలు ఉంటాయని ప్రకటించింది. జూన్ 12 నుండి వచ్చే ఏడాది ఏప్రిల్ 24వ...
సాధారణంగా రాష్ట్రంలో ఏదైనా పండుగ వస్తే చాలు..గ్రామాల్లో సందడి నెలకొంటుంది. పండగల పేరుతో బంధువులందరూ కలిసి కొత్తచీరలు, పిండివంటలు అని ఇలా రకరకాలుగా చేసుకొని ఆనందంగా జరుపుకుంటారు. ఇందులో ముఖ్యంగా బోనాల పండుగ...
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా ఈ...
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురుద్దేశ్యంతో అమాయకులతో ఆడుకుంటున్నారు కేటుగాళ్లు. దీని కోసం కొత్త కొత్త ప్లాన్లతో సామాన్యులను బుట్టలో వేసి డబ్బులను దండుకుంటున్నారు. ఇక ఇప్పుడు కేటుగాళ్లు ఓ అడుగు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...