Tag:telangana

తెలంగాణలో కొత్తగా 2707 కేసులు..ఆ జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడం టెన్షన్ కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్‌ మొదలైందనే భయం...

గుడ్ న్యూస్: రైతులకు నెలకు రూ.2,016 పెన్షన్?

కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం సందర్బంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తెలంగాణ రైతాంగానికి త్వరలోనే అతి పెద్ద శుభవార్త చెప్పబోతున్న అని ప్రకటించడంతో రాష్ట్రం మొత్తం దాని గురించే చర్చించుకుంటున్నారు....

ఫ్లాష్- ఘోరం..ఇద్దరు పిల్లలను బావిలో పడేసిన తండ్రి

తెలంగాణలో ఘోరం జరిగింది. ఓ తండ్రి తన భార్యపై ఉన్న కోపాన్ని పిల్లలపై చూయించాడు. కర్కశంగా మారిన ఆ తండ్రి రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్...

కేసీఆర్ సర్కార్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్..317 జీవో రద్దు కోసం ప్రభుత్వంపై ఫైట్

తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కెసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో భాగంగా దానిని తీసుకొచ్చారు. దానికి తాజా ఉదంతం...

తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా..గత వారం రోజుల కేసుల వివరాలివే..

కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం నుండి తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో గణనీయమైన పెరుగుదల...

న్యూ ఇయర్ వేళ ఆ ఉద్యోగులకు తీపి కబురు..పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణనలోకి..!

టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తరువాత మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే న్యూ ఇయర్ సందర్బంగా 12 ఏళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఈరోజు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. అలాగే కొత్త...

మేడారం మహాజాతరకు టీఎస్‌ఆర్టీసీ రెడీ..3845 ఆర్టీసీ బస్సులు సిద్ధం

తెలంగాణలోని అతి పెద్ద గిరిజన పండుగ మేడారం మహాజాతరకు టీఎస్‌ఆర్టీసీ రెడీ అవుతోంది. సుమారు 21 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో 3,845 బస్సులు నడపాలని నిర్ణయించారు. కాగా వచ్చే ఏడాది...

చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌..దేశంలో మొత్తం కేసులు ఎన్నంటే?

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలకు పాకగా..మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 200 దారినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. అత్యధికంగా...

Latest news

అలా చేసుంటేనే ద్రోహం అయ్యేది: చంద్రబాబు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, రానున్న కాలంలో ఆ...

మహిళల కోసం రూ.లక్ష కోట్ల ఖర్చు.. మంత్రి సీతక్క హామీ

తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబంలోని మహిళ...

రింగ్ రోడ్డును బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముకుంది: మంత్రి పొన్నం

బీఆర్ఎస్ సర్కార్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో కాంగ్రెస్ సర్కార్ అద్భుతమైన రింగ్ రోడ్డు(Ring Road) నిర్మించిందని,...

Must read

అలా చేసుంటేనే ద్రోహం అయ్యేది: చంద్రబాబు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu)...

మహిళల కోసం రూ.లక్ష కోట్ల ఖర్చు.. మంత్రి సీతక్క హామీ

తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే...