Tag:telangana

తెలంగాణ ప్రభుత్వ అప్పు ఎంతో తెలుసా?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పద్దు పెరిగిపోతోంది. ద్రవ్య నియంత్రణ, నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితులకు లోబడే ప్రభుత్వం ప్రతి యేటా తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్‌ను మించిపోయాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల...

తెలంగాణలో రెడ్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ!

తెలంగాణను చలి వణికిస్తోంది. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో చలితీవ్రత పెరుగుతుండటం వల్ల ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. దీనితో వాతావరణ శాఖ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుడటం...

తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసులు..ప్రజలకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అలర్ట్

తెలంగాణలో తొలిసారిగా ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా...

తెలంగాణ కరోనా అప్డేట్..కొత్త కేసులు ఎన్నంటే?

తెలంగాణలో కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదు. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు నమోదు కానప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు కలవరం రేపుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 37,108 కరోనా పరీక్షలు నిర్వహించగా,...

దారుణం..కన్న తండ్రే కామాంధుడిలా మారి..

తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే..కూతురు పాలిట కామాంధుడిలా మారాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని కూడా చేశాడు. ఈ దారుణ సంఘటన వికారాబాద్ జిల్లాలోని...

మళ్లీ మీడియా ముందుకు సీఎం కేసీఆర్..ఇవాళ ఏం చెప్పబోతున్నారు?

తెలంగాణలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఈనెల 18న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నాను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహాధర్నా...

పోలీస్ స్టేషన్‌కు నేడు హీరో నాగశౌర్య తండ్రి..

రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్‌హౌస్ పేకాట కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు సుమన్‌ను రెండు రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అప్పగించింది. గుత్తా సుమన్‌ను నార్సింగి పోలీసులు నేడు, రేపు ప్రశ్నించనున్నారు....

ఏపీ, తెలంగాణలో మరో ఎన్నికల సమరం..

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు...

Latest news

అలా చేసుంటేనే ద్రోహం అయ్యేది: చంద్రబాబు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, రానున్న కాలంలో ఆ...

మహిళల కోసం రూ.లక్ష కోట్ల ఖర్చు.. మంత్రి సీతక్క హామీ

తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబంలోని మహిళ...

రింగ్ రోడ్డును బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముకుంది: మంత్రి పొన్నం

బీఆర్ఎస్ సర్కార్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో కాంగ్రెస్ సర్కార్ అద్భుతమైన రింగ్ రోడ్డు(Ring Road) నిర్మించిందని,...

Must read

అలా చేసుంటేనే ద్రోహం అయ్యేది: చంద్రబాబు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu)...

మహిళల కోసం రూ.లక్ష కోట్ల ఖర్చు.. మంత్రి సీతక్క హామీ

తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే...