తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కెసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో భాగంగా దానిని తీసుకొచ్చారు. దానికి తాజా ఉదంతం...
కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం నుండి తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో గణనీయమైన పెరుగుదల...
టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తరువాత మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే న్యూ ఇయర్ సందర్బంగా 12 ఏళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఈరోజు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.
అలాగే కొత్త...
తెలంగాణలోని అతి పెద్ద గిరిజన పండుగ మేడారం మహాజాతరకు టీఎస్ఆర్టీసీ రెడీ అవుతోంది. సుమారు 21 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో 3,845 బస్సులు నడపాలని నిర్ణయించారు. కాగా వచ్చే ఏడాది...
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలకు పాకగా..మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దారినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.
అత్యధికంగా...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పద్దు పెరిగిపోతోంది. ద్రవ్య నియంత్రణ, నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) పరిమితులకు లోబడే ప్రభుత్వం ప్రతి యేటా తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్ను మించిపోయాయి.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల...
తెలంగాణను చలి వణికిస్తోంది. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో చలితీవ్రత పెరుగుతుండటం వల్ల ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. దీనితో వాతావరణ శాఖ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుడటం...
తెలంగాణలో తొలిసారిగా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా ఒమిక్రాన్గా...
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో లేనని చెప్పారు. శుక్రవారం కోయంబత్తూరులో మీడియా సమావేశంలో...
భారత్(India), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) థాయిలాండ్లో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్తో(Muhammad Yunus) సమావేశం నిర్వహించారు....