తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ముంపు గ్రామాల పేరుతో ఆంధ్రప్రదేశ్లో కలిపిన భద్రాచలం మండలంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.
సీఎం కేసీఆర్ ఈ గ్రామాలను...
తెలంగాణ: తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో ఊరట లభించింది. మల్లన్న సతీమణి మాతమ్మ వేసిన పిటిషన్పై సోమవారం న్యాయస్థానం విచారించింది. మల్లన్నపై ఒకే కారణంతో పలు కేసులు నమోదు చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం...
టీపీసీసీ ఛీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత నిత్యం సభలు, సమావేశాలు పెడుతూ దూకుడు పెంచుతున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అదును దొరికితే చాలు...
భూమి మాది మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం అంటే కుదరదు. ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టింది. చెట్లు నాటాలన్నా..నరకాలన్నా..పర్మిషన్లు తప్పనిసరి చేసింది తెలంగాణ ప్రభుత్వం. చెట్లు కొట్టేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు...
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల హుజురాబాద్ బైపోల్ లో తన వ్యూహం మార్చినట్లు తెలుస్తుంది. గతంలో హుజురాబాద్ లో పోటీ చేయబోమని చెప్పిన షర్మిల, బైపోల్ ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని...
తెలంగాణలోని హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా..అక్టోబర్ 8 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన,...
తెలంగాణను గులాబ్ తుఫాన్ వణికిస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..దీనితో అప్రమత్తమైన వాతావరణ శాఖ ముందస్తు జాగ్రత్తగా ఆ 14 జిల్లాలకు రెడ్ అలర్ట్...
తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆంధ్రా తెలుగుదేశం అభిమానులు అంచనా వేస్తున్నారు. వచ్చే వాళ్ళు తక్కువ పోయేవాళ్లే ఎక్కువ అన్నట్లు పరిస్థితి తయారైందని, ఇక తెలంగాణలో దుకాణం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...